Tirumala Chirutha Attack on Kid: తిరుమల నడక మార్గంలో తీవ్ర విషాదం నెలకొంది. రాత్రి నడక మార్గంలో తప్పిపోయిన ఆరేళ్ల చిన్నారి లక్షిత చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి లక్షితను చిరుత చంపేయడం తీవ్ర విషాదాన్ని నింపింది. నరసింహస్వామి ఆలయం దగ్గర చిన్నారి మృతదేహం కనిపించగా.. లక్షిత శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. ఇక గతంలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. గత జూన్ 23న ఓ బాలుడిని లాక్కెళ్లింది చిరుత. బాలుడిపైనే దాడి చేయగా.. అప్పట్లో 24గంటల్లోనే చిరుతను పట్టుకుంది టీటీడీ.
Tirumula: చిన్నారిని చంపేసిన చిరుత.. తిరుమల నడక మార్గంలో తీవ్ర విషాదం!
Tirumala : అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో బాలిక లక్షిత మృతి చెందింది. ముందుగా లక్షిత తప్పిపోయిందని అంతా భావించగా.. పోలీసుల సేర్చ్ ఆపరేషన్లో లక్షిత మృతదేహం నరసింహ స్వామి ఆలయం వద్ద కనిపించింది. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఇక గత జూన్ 23న కూడా ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. ఇలా వరుస పెట్టి చిరుతలు దాడి చేస్తుండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

Translate this News:













