Breaking:తెలంగాణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో శనివారం తెల్లవారు జామునే మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాగ్ పూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైల్లోని ఎస్ 2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక పాసింజర్స్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రైన్ ను నాగ్ పూర్ సమీపంలోనే ఆపివేసింది.
పూర్తిగా చదవండి..Breaking: బ్రేకింగ్: తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం.. చెలరేగిన మంటలు!!
తెలంగాణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో శనివారం తెల్లవారు జామునే మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాగ్ పూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైల్లోని ఎస్ 2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక పాసింజర్స్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రైన్ ను నాగ్ పూర్ సమీపంలోనే ఆపివేసింది. సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని ఎస్ 2 బోగీలో చెలరేగిన మంటలను ఆపి వేశారు...

Translate this News:











