చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అవినీతిని అధికారులు బయటపెట్టారన్న ఆయన.. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. ఎవరు తప్పు చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. ఆయన అవినీతిని న్యాయ వ్యవస్ధలు కూడా ధృవీకరిస్తున్నాయని, ప్రజా ధనాన్ని అడ్డంగ దోచుకన్న వ్యక్తి ఇప్పుడు చిప్పకూడు తింటున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Botsa Satyanarayana: నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలి
చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు.

Translate this News:











