BJP Chalo Hyderabad: బీఆర్ఎస్ పై బీజేపీ మలిదశ ఉద్యమం మొదలైందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో.. బీజేపీ జీతావో.. అనే నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తుందన్నారు. ఇక కేసీఆర్ దళిత బంధు, బీసీ బంధు, వడ్డీతో సహా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు చేపడుతున్న దీక్షలపై బీఆర్ఎస్ దమనకాండ చేస్తోందని ఆయన మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..BJP Chalo Hyderabad:సెప్టెంబర్ 7న బీజేపీ చలో హైదరాబాద్.. రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం..!!
బీఆర్ఎస్ పై బీజేపీ మలిదశ ఉద్యమం మొదలైందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో.. బీజేపీ జీతావో.. అనే నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తుందన్నారు. ఇక కేసీఆర్ దళిత బంధు, బీసీ బంధు, వడ్డీతో సహా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు..సెప్టెంబర్ 7వ తేదీన చలో హైదరాబాద్ పేరిట రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామన్నారు. రేపు మంత్రుల ఘెరావ్..ఎల్లుండి కలెక్టరేట్ ముట్టడి చేస్తామన్నారు..

Translate this News:











