Asia Cup 2023: ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) అధ్యక్షతన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), ఇతర సెలెక్షన్ కమిటీ సభ్యులు సమావేశమై 17 మందితో కూడిన తుది జట్టును వెల్లడించారు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా టీంలోకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇటీవల వెస్టిండీస్ జట్టుతో జరిగిన టి20 సిరీస్లో అదరగొట్టిన తిలక్ వర్మపై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు జట్టులో స్థానం కల్పించారు. ఇక సంజూ శాంసన్ బ్యాకప్ ప్లేయర్గా ఎంపికయ్యాడు.
పూర్తిగా చదవండి..Asia Cup 2023: జాక్పాట్ కొట్టిన తిలక్ వర్మ.. ఆసియా కప్ జట్టులో చోటు
త్వరలో ప్రారంభం కానున్న ఆసియాకప్ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా టీంలోకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇక తెలుగు ఆటగాడు తిలక్ వర్మ జాక్పాట్ కొట్టాడు.

Translate this News:











