జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై (Janasena Pawan Kalyan) ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Sathayanarayana) మరో సారి సంచలన కామెంట్స్ చేశారు. ఏదైనా అంశంపై మాట్లాడే ముందు పవన్ కల్యాన్ అవగాహనతో మాట్లాడాలని సూచించారు. ఒక వేళ ఆయనకు అవగాహన లేకపోతే ట్యూషన్ కి వస్తే తాను వివరిస్తానన్నారు. ఇప్పటి నుంచైనా పవన్ అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు కేసులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పవన్ కోరాలని డిమాండ్ చేశారు. ఏపీలో టీడీపీ-జనసేన అధికారంలోకి రావడానికి కనుచూపు మేరలో కూడా అవకాశాలు కనపడటం లేదన్నారు బొత్స.
ఇది కూడా చదవండి: సీఎం ఛాన్స్ వస్తే వదులుకోను అంటున్న పవన్..!
AP Politics: పవన్ కల్యాణ్ కు ట్యూషన్ చెబుతా.. మంత్రి బొత్స సంచలన వాఖ్యలు
పవన్ కల్యాణ్ ఏదైనా అంశంపై మాట్లాడే ముందు అవగాహన పెంచుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. కావాలంటే ఆయనకు ట్యూషన్ చెప్పడానికి తాను సిద్ధం అన్నారు.

Translate this News:











