AP DSC and TET Notification: ఏపీలోని నిరుద్యోగులకు మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Sathyanarayana) శుభవార్త చెప్పారు. టీచర్ ఉద్యోగాల (Teacher Jobs) భర్తీపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్ (AP DSC Notification) ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ముందు టెట్ (AP TET), ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు బొత్స. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుందని ప్రకటించారు బొత్స.
ఇది కూడా చదవండి: AP Capital Shifting :విశాఖకు రాజధాని…సంచలన జీవో జారీ
AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు మంత్రి బొత్స శుభవార్త.. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే?
ఏపీలో త్వరలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు బొత్స.

Translate this News:











