ఏపీ పాలిటిక్స్ లో కీకలపరిణామాలు చోటు చేసుకోనున్నాయి అని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఎన్నికలను వెళ్ళే యోచనలో ఉన్నారని దానికి సంబంధించి ఈరోజు పార్టీ నేతలతో సమావేశం కానున్నారని సమాచారం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జగన్ కీలక సమావేశం నిర్వహిస్తారని చెబుతున్నారు. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు,ఇన్ఛార్జులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. ఇందులో ముఖ్యంగా రెండు అంశాలు చర్చకు రానున్నాయి. ఒకటి ఏపీలో ముందస్తు ఎన్నికలు, రెండు గడపగడపకూ మన ప్రభుత్వం గురించి జగన్ నిర్ణయాలు తీసుకోనున్నారు.
పూర్తిగా చదవండి..AP CM Jagan:ఏపీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందా? జగన్ సంచలన నిర్ణయం?
ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. గడగడపకూ మన ప్రభుత్వం మీద పార్టీ నేతలు, సమన్వయకర్తలతో భేటీ కానున్నారు. ఇందులో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.

Translate this News:











