ఏపీ సీఐడీ అధికారులు నారా లోకేష్ కు (Nara Lokesh) నోటీసులు పంపించారు. లోకేష్ వాట్సాప్ కు 41 ఏ కింద నోటీసును పంపించారు. ఇందుకు నారా లోకేష్ సైతం స్పందించారు. నోటిసులు అందుకున్నానంటూ సీఐడీ అధికారులకు సమాధానం ఇచ్చారు. అక్టోబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు అధికారులు. ఢిల్లీలోని అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేష్ ఉండగా ఈ నోటీసులు అందాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఈ నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో లోకేష్ ఈ నెల 4న ఏపీ రానున్నారు. అయితే.. విచారణ అనంతరం ఆయనను ఆరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇది కూడా చదవండి: Big Breaking: యనమలకు టీడీపీ పగ్గాలు.. చంద్రబాబు కీలక నిర్ణయం?
Big Breaking: నారా లోకేష్ కు సీఐడీ నోటీసులు.. ఈ నెల 4న అరెస్ట్?
ఏపీ సీఐడీ అధికారులు నారా లోకేష్ కు నోటీసులు పంపించారు. లోకేష్ వాట్సాప్ కు 41 ఏ కింద నోటీసును పంపించారు. ఇందుకు నారా లోకేష్ సైతం స్పందించారు. నోటిసులు అందుకున్నానంటూ సీఐడీ అధికారులకు సమాధానం ఇచ్చారు.

Translate this News:











