ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసిన ఏపీ సీఈవో
ఏపీలో రానున్న ఎన్నికల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. చనిపోయిన వారి ఓటర్లను తొలగించి, కొత్త ఓటర్లను చేర్చడానికి ఇంటింటికి వెళ్లి సర్వే చేయడానికి రంగం సిద్ధమైంది. ఈసీ నియమించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు.












