అమెరికా పోలీస్ మాటలు కలకలం రేపుతున్నాయి. ఒక బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తూ అలా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అమెరికాలోని సియాటెల్ లో నార్త్ ఈస్టర్స్ లో చదువుతున్న కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువతి జాహ్నవి రోడ్డు ప్రమాదంలో మరణించింది. అది కూడా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టి. దాన్ని దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీస్ అధికారి డానియెల్ అడరర్….ఋ మరణం వివరాలు పై అదికారులకు చెబుతూ చాలా చులకనగా మాట్లాడారు. ఇదంతా అతని బాడీకి ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తాజాగా ఆ రికార్డ్స్ బయటపడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..తెలుగు యువతి మరణం మీద అమెరికా పోలీస్ చులకన వ్యాఖ్యలు
అమెరికాలో మరణించిన తెలుగు యువతి మీద అక్కడి పోలీస్ అధికారి ఒకరు చులకనగా మాట్లాడారు. చచ్చిపోయింది మామూలు వ్యక్తే...ఏదొ కొంత డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది అంటూ హేళన చేశారు. దీని మీద భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Translate this News:












