జైలులో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు (ACB Court) ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు అనారోగ్యం విషయంలో ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టింది ఏసీబీ కోర్టు. విచారణకు జైళ్ల శాఖ డీజీ రవి కిరణ్, వైద్య బృందం హాజరైంది. చంద్ర బాబు పరిస్థితిపై జైళ్ల శాఖ అధికారులు, వైద్యులను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu Case: చంద్రబాబుకు జగన్ సర్కార్ మరో భారీ షాక్.. స్కిల్ డవలప్మెంట్ కేసు సీబీఐకి?
Chandrababu Case: చంద్రబాబుకు జైలులో ఏసీ.. ఏసీబీ జడ్జి సంచలన ఆదేశాలు
చంద్రబాబు అనారోగ్యం విషయంలో ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఏసీ సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించింది. దీంతో చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయనున్నారు రాజమండ్రి జైలు అధికారులు.

Translate this News:












