ఆమెది ధనవంతుల కుటుంబం. తమ కంటే ఎక్కువ డబ్బున్న వ్యక్తికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. కానీ ఆమెకు ఆ జీవితం నచ్చలేదు. భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు. వాటన్నింటిని తట్టుకోలేక ఇప్పటికే ఎన్నోసార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మళ్లీ తిరిగొచ్చింది. కానీ మూడోసారి మాత్రం ఆమె ఫోన్ ఇంట్లోనే ఉంచే వెళ్లిపోయింది. తనకు సంబంధించి ఆధారాలన్నింటిని మార్చుకుంది. తానెక్కడుందో ఎవరికీ తెలియకుండా చేసుకుంది. ఊరు, పేరు, మతం మార్చుకుంది. మరోకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితం గడుపుతోంది. మిస్సింగ్ కేసు కింది నమోదు కావడంతో ఆమెను వెతుక్కూంటూ వెళ్లిన పోలీసులకు ఆధార్ ఆమెను పట్టించింది.
పూర్తిగా చదవండి..Hyderabad : కుటుంబాన్ని వదిలేసి వెళ్లిన మహిళ…పట్టించిన ఆధార్..!!
తల్లిదండ్రులను, భర్తను వదిలేసి వెళ్లిందో మహిళ. ఊరు, పేరు, మతం మార్చుకుని మరోఒకరని వివాహం చేసుకుంది. సంతోషంగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ఆమెను ఆధార్ సాయంతో హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

Translate this News:











