Hanmakonda: వరంగల్ శంభునిపేటకు చెందిన రాజేందర్ సమ్మక్క దంపతుల పెద్దకూతురు రాజేశ్వరిని నర్సక్కపల్లె గ్రామానికి చెందిన తూర్పాటి రమేష్కి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒక బాబు చోటు ఉండగా రాజేశ్వరి మళ్ళీ 5 నెలల గర్బం దాల్చింది. నిన్నటి రోజున రాజేశ్వరిని కొడుకు చోటును తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం వరంగల్కు వెళ్లిన రమేష్ వైద్య పరీక్షల అనంతరం తిరిగి స్వగ్రామం నర్సక్కపల్లెకు బయలుదేరారు. మార్గమధ్యంలో వెళ్ళంపల్లి శివారులో రోడ్డు మరమ్మతుల కోసం తీసిన భారీ నీటి గుంతలో వారు వెళ్తున్న బైకు అదుపుతప్పి పడిపోయింది. రమేష్ నీటి ప్రవాహంలో ఇదుకుంటూ బయటపడ్డాడు. భార్య రాజేశ్వరి కొడుకు చోటు నీటిలో మునిగిపోయారు.
పూర్తిగా చదవండి..Hanmakonda : హనుమకొండలో వెంటాడిన మృత్యువు.. పాపం కుటుంబం
హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలోపడ్డ బైక్. తల్లి, కొడుకు మృతి. ప్రాణులతో బయటపడ్డ భర్త. అనుమానస్పదంగా జరిగిన సంఘటనపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందే..?

Translate this News:











