రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ 13న 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ దరఖాస్తుల నమోదు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు చివరి క్షణం వరకు వేచి ఉండకుండా వెంటనే అప్లయ్ చేసుకోవాలని పేర్కొంది.
పూర్తిగా చదవండి..JOBS: నిరుద్యోగులకు అలర్ట్..450 పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ..!!
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ 13న 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తు ప్రక్రియ బుధవారం, అక్టోబర్ 4, 2023తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు చివరి క్షణాల కోసం వేచి ఉండకుండా వీలైనంత త్వరగా తమ దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

Translate this News:











