ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవచేయాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఆర్మీ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోకి ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్ సెక్షన్ బోర్డు (SSB)ద్వారా ఇంటర్వ్యూతో నియామకాలు జరుగుతాయి. ఇందులో ఎంపికైనవారికి శిక్షణ సమయంలో స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. తర్వాత లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఈపోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ వెబ్ సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము లేదా వచ్చిన దరఖాస్తులను బీటెక్ మార్కుల మెరిట్ ప్రకారం ఫైనల్ చేస్తారు. ఇందులో సెలక్ట్ అయినవానికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ బెంగళూరులో ఐదు రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
పూర్తిగా చదవండి..Army Jobs-2023: ఇంజనీరింగ్ చేశారా..? నెలకు లక్ష జీతంతో ఉద్యోగం మీదే..పూర్తి వివరాలివే..!!
దేశానికి సేవచేయాలనుకుంటున్నారా? అయితే ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారికి, చివరి ఏడాది చదవుతున్నవారికి ఇండియన్ ఆర్మీ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోకి ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్ సెక్షన్ బోర్డు (SSB)ద్వారా ఇంటర్వ్యూతో నియామకాలు జరుగుతాయి. ఇందులో ఎంపికైనవారికి శిక్షణ సమయంలో స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. తర్వాత లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. టీజీసీ ప్రకటన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Translate this News:











