ఆలేరు ఎమ్మెల్యే గోంగిడి సునీత మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ తగిలింది. సునీత మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ. 10వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫీడవిట్ లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు అయింది.
పూర్తిగా చదవండి..Big Breaking: ఆలేరు ఎమ్మెల్యే సునీతకు హైకోర్టు షాక్
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి హైకోర్టు 10వేల రూపాయల జరిమానా విధించింది. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీత ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించ లేదంటూ ఆమెపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Translate this News:











