హీరోయిన్ తమన్నా పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు.ఈరోజు మధ్యాహ్నం భవనానికి రావడంతో పాటూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా స్పందించారు. సామాన్యులు రాజకీయాల్లోకి రావడానికి బిల్లుదోహదపడుతుందని తమన్నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక తమన్నాతో పాటూ నటి దివ్యా దత్త కూడా ఈరోజు నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చొరవ అద్భుతమన్నారు. ప్రతి అంశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు బాగుందని కొనియాడారు.
పూర్తిగా చదవండి..పార్లమెంట్ లో తళుక్కుమన్న హీరోయిన్ తమన్నా
సినీ నటి తమన్నా భాటియా పార్లమెంట్ లో మళుక్కుమన్నారు. గత రెండు రోజులుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని సెలబ్రిటీలు సందర్శిస్తున్నారు. రెడ్ కలర్ వారీలో వచ్చిన తమన్నా అక్కడ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

Translate this News:











