ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ..రాజస్థాన్ లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నో సంవత్సరాలుగా ఆ పార్టీకి సేవలు అందిస్తున్న జ్యోతి మీర్దా ఆ పార్టీని వీడి కమలం గూటికి చేరారు. ఆమెతో పాటుగా మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి సవాయ్ సింగ్ చౌదరి కూడా ఆమెను అనుసరించారు.
పూర్తిగా చదవండి..Rajasthan Politics: ఎన్నికల వేళ..కాంగ్రెస్కు గట్టి దెబ్బ..ఆ పార్టీని వీడిన ముఖ్య నేతలు!
ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ..రాజస్థాన్ లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నో సంవత్సరాలుగా ఆ పార్టీకి సేవలు అందిస్తున్న జ్యోతి మీర్దా ఆ పార్టీని వీడి కమలం గూటికి చేరారు.

Translate this News:











