హైదరాబాద్ నగరంలో ముగ్గురు బాలికల కిడ్నాప్ కలకలం రేగింది. జగద్గిరిగుట్టలోని సంజయ్ పురికి చెందిన శ్రీజ(16) తన స్నేహితురాళ్లు అయిన ఎల్లమ్మబండకు చెందిన అక్కా చెల్లెల్లు స్రవంతి(15), దీపిక (18) కలిసి నిన్న సాయంత్రం నుంచి వెళ్లగా.. వారు ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవడంతో బాలికల తల్లిదండ్రులు తెలిసివారి ఇంటికి వెళ్లారని అనుకున్నారు. కానీ బాలికలు చీకటి పడినా ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లకు ఫోన్ చేసిన బాలికల జాడ కనుక్కోగా.. బంధువులు బాలికలు తమ ఇంటికి రాలేదని చెప్పారు.
పూర్తిగా చదవండి..Hyderabad: జగద్గిరిగుట్టలో బాలికలు మిస్సింగ్ కలకలం
హైదరాబాద్ నగరంలో ముగ్గురు బాలికల కిడ్నాప్ కలకలం రేగింది. జగద్గిరిగుట్టలోని సంజయ్ పురి, ఎల్లమ్మబండకు చెందిన విద్యార్థునులు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Translate this News:











