Lotus symbol in G20 Logo: ఢిల్లీలో జరుగుతున్న జీ-20 సదస్సుపైనే ఉంది యావత్ ప్రపంచం చూపు. ఈ ఏడాది జీ20 సమావేశానికి ఆతిధ్యమిస్తోంది భారత్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే ఈ సమావేశానికి రూపొందించిన లోగోపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జీ20 సమావేశాల లోగోలో కమలం, భూమితో కూడిన లోగోను రూపొందించింది ప్రభుత్వం. G-20 లోగో కింద భారత్ అని రాశారు. జాతీయ జెండా నుంచి పొందిన స్ఫూర్తితో మూడు రంగుల్లో ఈ లోగోను రూపొందించారు. అలాగే వసుదైక కుటుంబం-అంటే ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు అనే థీమ్తో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..G20 logo: G-20 లోగోలో కమలం గుర్తు ఉండటంపై ప్రతిపక్షాలు ఫైర్
ఢిల్లీలో జరుగుతున్న జీ-20 సదస్సుపైనే ఉంది యావత్ ప్రపంచం చూపు. ఈ ఏడాది జీ20 సమావేశానికి ఆతిధ్యమిస్తోంది భారత్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే ఈ సమావేశానికి రూపొందించిన లోగోపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Translate this News:











