భారత్-పాకిస్థాన్ టీమ్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇరు దేశాలకు చెందిన ప్లేయర్లు ఒకరి పై మరోకరు దురుసగా ప్రవర్తిండచం, బౌలర్ కావాలని బ్యాటర్ మొహానికి విసరం, బ్యాటర్ కావాలనే బౌలర్ తలపై బాల్ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో టీవీల్లో, స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు సైతం యుద్ధం చేస్తున్నట్లే ఉంటారు. దీనిపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. గతంలో ఇరు జట్లు క్రికెట్ మ్యాచ్లు ఆడే సమయంలో గొడవలు జరిగేవని, అది రాను రాను వారసత్వంగా మారిందన్నారు.
పూర్తిగా చదవండి..Gautam Gambhir: పాకిస్థాన్ ఆటగాళ్లతో అతిస్నేహం వద్దు
భారత్-పాకిస్థాన్ టీమ్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇరు దేశాలకు చెందిన ప్లేయర్లు ఒకరి పై మరోకరు దురుసగా ప్రవర్తిండచం, బౌలర్ కావాలని బ్యాటర్ మొహానికి విసరం, బ్యాటర్ కావాలనే బౌలర్ తలపై బాల్ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

Translate this News:











