ఓపెన్ యాక్సెస్ జర్నల్ బీఎంజే ఆంకాలజీలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, గత మూడు దశాబ్దాల్లో (1990-2019) ప్రపంచవ్యాప్తంగా 50ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ కేసుల సంఖ్య 79శాతం పెరిగాయి. 2019లో ఈ వయస్సులోపు వారిలో రొమ్ము క్యాన్సర్ అత్యధిక సంఖ్యలో ‘ఎర్లీ ఆన్సెట్’ కేసులకు కారణమైంది. అయితే 1990 నుంచి విండ్పైప్ (నాసోఫారెక్స్), ప్రోస్టేట్ క్యాన్సర్లు అత్యంత వేగంగా పెరిగాయని పరిశోధనలు చెబుతున్నాయి. 2019లో యువకులలో అత్యధిక మరణాల సంఖ్యను, ఆరోగ్యాన్ని దెబ్బతీసే క్యాన్సర్లు రొమ్ము, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, ప్రేగులు, కడుపుకు సంబంధించినవి.
పూర్తిగా చదవండి..Cancer: ఆ అలవాట్లు మానుకోండి.. ఆ ఏజ్ లోపు వారిలో 79శాతం పెరిగిన క్యాన్సర్ కేసులు!
ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లలోపు వారిలో కొత్త క్యాన్సర్ కేసులు 79 శాతం పెరిగినట్లు తాజా క్యాన్సర్ అధ్యయనం తెలిపింది. మన దేశంతో సహా 200 దేశాల్లోని క్యాన్సర్ కేసులపై అధ్యయనం చేశారు. 1990-2019 మధ్య కాలంలో 50ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ కేసులు భారీగా పెరిగినట్టు గుర్తించారు. మారిన లైఫ్స్టైల్, ధూమపానం, మద్యపానం, అధిక బరువు అనేక అనారోగ్యాలను తీసుకోస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

Translate this News:











