ఆదివారం పూట స్నేహితులందరూ కలిసి సరదాగా గడుపుదామనుకున్నారు. కానీ ఆ సరదా వారి పాలిట శాపంగా మారింది. ఆరుగురు స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోయిన దారుణ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. మత్స్యకారులు వెంటనే అప్రమత్తమై ఐదుగురిని కాపాడారు.
పూర్తిగా చదవండి..విహార యాత్ర..విషాద యాత్రగా ముగిసింది!
ఆదివారం పూట స్నేహితులందరూ కలిసి సరదాగా గడుపుదామనుకున్నారు. కానీ ఆ సరదా వారి పాలిట శాపంగా మారింది. ఆరుగురు స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోయిన దారుణ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

Translate this News:











