విశ్వకర్మలకు కేంద్రం(union governament) శుభవార్త చెప్పింది. విశ్వకర్మల కోసం ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ(Pm vishwa karma)’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ ఈ పథకం గురించి ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ముద్ర ఆమోద ముద్ర వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పూర్తిగా చదవండి..విశ్వకర్మలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! ఏంటో తెలుసా?
విశ్వకర్మల కోసం ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ(Pm vishwa karma)’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా 30 లక్షల మంది విశ్వకర్మలకు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకానికి ఐదేండ్ల కాలానికి గాను రూ. 13 వేల కోట్లను కేటాయించనున్నట్టు పేర్కొన్నారు.

Translate this News:











