RBI Key Decision on Repo rate: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) దీనిపై ఇవాళ ప్రకటన చేశారు. ద్రవ్యపరపతి విధానకమిటీ నిర్ణయాలను వెల్లడించారు. రెపోరేటును 6.5శాతంగానే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వరుసగా మూడోసారి ఇదే రేటును కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ద్రవ్యోల్బణ ఎఫెక్ట్ కూరగాయల ధరలపై చూపనున్నట్లు తెలిపారు. రెపోరేటు యాధాతథంగా ఉంచేందుకు ఆర్బీఐ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
పూర్తిగా చదవండి..ద్రవ్యోల్బణం ఎఫెక్ట్… రెపోరేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!!
ద్రవ్యోల్బణం మరోసారి పెరిగే ఛాన్స్ ఉంది. కూరగాయల ధరపై భారీ ఎఫెక్ట్ చూపనుంది. ద్రవ్యోల్బణ రేటు పెరగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. మూడోసారి కూడా రెపోరేటును పెంచడంలేదని స్పష్టం చేశారు.

Translate this News:












