యావత్ ప్రపంచమంతా చంద్రయాన్ -3 జాబిల్లిపై అడుగుపెట్టె క్షణంకోసం ఆసక్తిగా ఎదురుచేస్తోంది. ఈ సమయంలో ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన దేశ ప్రజలనమ్మకాన్ని మరింత పెంచేలా చేసింది. బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇస్రో సోమనాథ్ పాల్గొన్నారు. ఆగస్టు 23న చంద్రయాన్న 3 సురక్షితంగా చంద్రుడిపై దిగేందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో 30 కిలో మీటర్ల ఎత్త నుంచి ల్యాండర్ వేగాన్ని తగ్గించడమే అత్యంత క్షష్టమైన ప్రక్రియగా చెప్పారు. చంద్రయాన్ 2 సమయంలో ఈ దశలో జరిగిన ప్రక్రియలోనే సమస్యలు తలెత్తాయని ఆయన తెలిపారు.
పూర్తిగా చదవండి..అన్నీ ఫెయిలైనా చంద్రయాన్ -3 సురక్షితంగా ల్యాండ్ అవుతుంది: ఇస్రో చైర్మన్..!!
చంద్రయాన్ -3విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈనెల 23న సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. అయితే దీనిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ల్యాండర్ విక్రమ్ ఇంజిన్లు విఫలమైనా..సెన్సార్లు పనిచేయకపోయినా...సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి తీరుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఆ విధంగా ల్యాండింగ్ అయ్యేలా విక్రమ్ ను డిజైన్ చేసినట్లు వెల్లడించారు.

Translate this News:











