రాజ్యసభా పక్ష నేత పీయూష్ గోయల్ పై విపక్ష ఇండియా కూటమి నేతలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేతలను ‘ద్రోహులు’అని ఆయన నిందించడాన్ని తాము తప్పుబడుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. అందువల్ల పీయూష్ గోయెల్ పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..పీయూష్ గోయల్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు…!
రాజ్యసభా పక్ష నేత పీయూష్ గోయల్ పై విపక్ష ఇండియా కూటమి నేతలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేతలను ‘ద్రోహులు’అని ఆయన నిందించడాన్ని తాము తప్పుబడుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. అందువల్ల పీయూష్ గోయెల్ పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు.

Translate this News:











