విజయవాడలో మహిళ దారుణ హత్య
ఏపీలో అరాచకాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని. అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ప్రతిపక్ష నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేంద్రం సైతం ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేవని ఓ పార్టీ కార్యక్రమంలో సంచలన ఆరోపణలు చేశారు.












