ఇన్నర్ రింగ్ రోడ్డు,ఫైబర్ నెట్,అంగళ్ళు కేసుల్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ మీద అమరావతి హైకోర్టు లో నేడు తీర్పు రానుంది. అలాగే విజయవాడ ఎసిబి స్పెషల్ కోర్టు లో కస్టడీ, బెయిల్ పిటిషన్ల మీద కూడా ఈరోజే తీర్పు చెప్పనున్నారు. ఇక క్వాష్ పిటీషన్ పై కూడా సుప్రీంకోర్టు కూడా ఇవాళే తీర్పు వెలువరించనుంది. దీంతో చంద్రబాబుకు ఈరోజు చాలా కీలకంల మారింది. ఆయనకు బెయిల్ వస్తుందా? రాదా అనే విషయంలో ఉత్కంఠత నెలకొంది.
పూర్తిగా చదవండి..Chandrababu cases:బెయిలా… జైలా?6 కేసులు, 5 తీర్పులు.
ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర ఉత్కంఠత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈరోజు కీలకం కానుంది. విజయవాడ హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో కూడా ఈరోజు తీర్పులు వెలువడనున్నాయి. దీంతో చంద్రబాబకు బెయిల్ వస్తుందా? లేదా అన్న ఉత్కంఠతకు నేటితో తెరపడనుంది.

Translate this News:











