పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సర్హరి రైల్వే స్టేషన్ సమీపంలో హజారా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. కరాచి నుంచి రావల్పిండి వెళుతుండగా ప్రమాదం సింధు ప్రావిన్స్ ప్రాతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది మరణించారు.
పూర్తిగా చదవండి..ఘోర రైలు ప్రమాదం…. 15 మంది మృతి…!
పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సర్హరి రైల్వే స్టేషన్ సమీపంలో హజారా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. కరాచి నుంచి రావల్పిండి వెళుతుండగా ప్రమాదం సింధు ప్రావిన్స్ ప్రాతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది మరణించారు.

Translate this News:











